అనన్య న్యూస్, జడ్చర్ల: మున్సిపాలిటీ పరిధిలోని కావేరమ్మపేట 44వ జాతీయ రహదారి, ఐబి ప్రభుత్వ అతిథి గృహం సమీపంలో దాతల సహకారంతో నిర్మిస్తున్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ నిర్మాణానికి దాతలు సహకరించాలని దేవాలయ అభివృద్ధి కమిటీ సభ్యులు కోరారు. దాతల సహాయంతో కావేరమ్మపేటలో వైభవంగా నిర్మాణం చేపడుతున్న శ్రీ బంగారు మైసమ్మ దేవాలయ గోపురం, మంటప నిర్మాణం కోసం దాతలు ఆర్థిక సహాయాన్ని అందించి సహకరించాలని కోరారు. దాతలు దేవాలయ ఫోన్ పే, గూగుల్ పే నెంబర్ 9951593558 ద్వారా అందించి దేవాలయ నిర్మాణానికి సహకరించాలని కోరారు.