Friday, March 14, 2025

HYD: తెలంగాణ 9మంది ఎంపి అభ్యర్థులను ప్రకటించిన బిజెపి..

అనన్య న్యూస్, హైదరాబాద్: పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఎంపి అభ్యర్థుల తొలి జాబితాను బిజెపి శనివారం విడుదల చేసింది. తొలి జాబితాలో 195మంది అభ్యర్థుల పేర్లను బిజెపి జనరల్‌ సెక్రటరీ వినోద్‌ తావ్డే ప్రకటించారు. తెలంగాణలో 9 పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించారు. వరంగల్, మహబూబ్ నగర్, మహబూబాబాద్, ఖమ్మం, మెదక్, ఆదిలాబాద్, పెద్దపల్లి, నల్గొండ స్థానాలను పెండింగ్ ఉంచారు. ఎంపి అభ్యర్థులు: మల్కాజ్ గిరి- ఈటల రాజేందర్, కరీనంగర్ – బండి సంజయ్ కుమార్, సికింద్రాబాద్- కిషన్ రెడ్డి, చేవెళ్ల- కొండా విశ్వేశ్వర్ రెడ్డి, జహీరాబాద్- బీబీ పాటిల్, నాగర్ కర్నూల్- పి. భరత్, భువనగిరి- బూర నర్సయ్య గౌడ్, నిజామాబాద్- ధర్మపురి అరవింద్, హైదరాబాద్- మాధవి లత లు..

Ananya News
Ananya Newshttps://ananyanews.in
Ananya News is your news, entertainment, music fashion website. We provide you with the latest breaking news and videos straight from the entertainment industry.
RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular